BREAKING: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం

-

BREAKING: వైసీపీలో చేరారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. కాసేపటి క్రితమే సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ముద్రగడ పద్మనాభం…వైసీపీ కండువా కప్పుకున్నారు.

Mudragada Padmanabham joined YCP in Jagan’s presence

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు… ఆయన కూమారుడు కూడా ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news