వైఎస్సార్ పెన్షన్ కానుక ఎన్టీఆర్ భరోసాగా మార్పు!

-

ఆంధ్రప్రదేశ్ పెన్షన్ దారులకు బిగ్ అలెర్ట్. వైయస్సార్ పెన్షన్ కానుక పథకం పేరును తెలుగుదేశం ప్రభుత్వం మార్చేసింది. ఎన్టీఆర్ భరోసాగా ఈ పెన్షన్ పథకాన్ని… మార్చుతున్నట్లు ప్రకటించింది. 2014 నుంచి 2019 మధ్య పెట్టిన పేరుని కొనసాగించనుంది చంద్రబాబు సర్కార్. ఇకపై వృద్ధులకు 4000 పెన్షన్ కూడా అందించనుంది.

NTR assured change for YSR pension

ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేస్తున్నందున జులై ఒకటో తేదీన పెన్షన్ 7000 రూపాయలు అందించనుంది చంద్రబాబు ప్రభుత్వం. దివ్యాంగులకు 6000 పెన్షన్ అందించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు పాయింట్ 39 లక్షల మంది పెన్షన్ దారులకు నగదు పెంపుతో నెలకు… 2758 కోట్లు… సంవత్సరానికి 33 వేల కోట్లు భారం పడనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version