Tirumala : మరోసారి శ్రీవారి ఆలయంపై నుంచి వెళ్ళిన విమానం..

-

తిరుమల శ్రీవారి దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత అంతా కాదు. కానీ అలాంటి తిరుమల శ్రీవారి దేవాలయం సమీపంలో అనేక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక తాజాగా మరోసారి తిరుమల మీదుగా విమానం వెళ్లడం కలకలం రేపింది. దీంతో భక్తులతో పాటు టీటీడీ అధికారులు సీరియస్ అయ్యారు.

Once again a plane flew over Srivari temple

ఇది ఆగమ శాస్త్రం ప్రకారం విరుద్ధమని… విమానాలు తిరుమల మీదుగా ప్రయాణించకుండా టిటిడి పాలకమండలి అధికారులు విమానయాన శాఖకు విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై విమానయాన శాఖ అధికారులు స్పందించారు. తిరుమల శ్రీవారి దేవాలయం నో ఫ్లై జోన్ కాదని… ఎయిర్ ట్రాఫిక్ పెరిగినప్పుడు తిరుమల మీదుగా రాకపోకలు తప్పవని అధికారులు చెబుతున్నారు. కాగా గత మూడు నెలల వ్యవధిలో నాలుగు సార్లు విమానాలు తిరుమల శ్రీవారి దేవాలయం పైనుంచి వెళ్లాయి. కాగా…

Read more RELATED
Recommended to you

Exit mobile version