నేటి నుండి ప్రారంభం కానున్న పాపికొండలు విహారయాత్రలు

-

Papikondalu tours starting from today: విహార యాత్రలు వెళ్లే వారికి శుభవార్త అందింది. తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండలు విహారయాత్రలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. నాలుగు నెలల విరామం తర్వాత పాపికొండలు విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టూరిజం శాఖ.

Papikondalu tour, telangana, ap

దీంతో తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండలు విహారయాత్రలకు బయలుదేరి వెళుతున్నారు పర్యాటకులు. ఈ తరునంలోనే.. దేవీపట్నం మండలం పోసమ్మ గండి నుండి బయలుదేరనున్నారు బోట్లు. దీంతో దేవీపట్నం మండలం పోసమ్మ గండి పర్యాటకులతో సందడిగా మారింది. వర్షా కాలం తగ్గడం.. చలి కాలంలో ప్రారంభం కానున్న తరునంలోనే..  తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండలు విహారయాత్రలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version