తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనానికి ఎంత సమయం అంటే ?

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనానికి 6 గంటల సమయంలో పడుతోంది. తిరుమలలో నిన్న ఒక్క రోజే 05 కంపార్టుమెంట్లలో వేచివున్నారు శ్రీవారి భక్తులు. దీంతో టోకేన్ లేని భక్తులకు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 06 గంటల సమయం పడుతోంది.

Tirumala special darshan tickets for the month of January have been released online today

అలాగే.. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 56501 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 21203 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 3.78 కోట్లుగా నమోదు కావడం జరిగింది.

  • తిరుమల..05 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 06 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 56501 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 21203 మంది భక్తులు
  • హుండి ఆదాయం 3.78 కోట్లు

Read more RELATED
Recommended to you

Exit mobile version