ఏలూరు సిద్ధం సభలో పేర్ని నాని రచ్చ మాములుగా లేదుగా !

-

ఏలూరు జిల్లా దెందులూరు సిద్ధం సభలో ఆసక్తికర ఘటన జరిగింది. ప్రసంగం ముగిసిన అనంతరం సీఎం జగన్ ర్యాంప్ పై నడుస్తూ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. ఆ సమయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని గుంపులో నిలబడి జై జగన్ అంటూ జెండా ఊపుతూ నినాదాలు చేశారు.

perni nani hulchal in denduluru siddam meeting

సీఎం ఆయనను గమనించి పైకి రమ్మని పిలిచినా పరవాలేదు అంటూ పేర్ని తలుపారు. అంతకుముందు ఆయన బస్సు నడుపుతూ కార్యకర్తలతో కలిసి సిద్ధం సభకు వచ్చారు. అలాగే…తన నియోజకవర్గం కార్యకర్తలకు స్వయంగా అన్నం వడ్డించారు పేర్ని నాని. ఏలూరు జిల్లా దెందులూరు సిద్ధం సభలో పేర్ని నాని మాత్రం హైలెట్ గా నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news