తాండూర్ లో దారుణం..పసికందును పీక్కుతిన్న పెంపుడు కుక్క

-

BREAKING: వికారాబాద్ జిల్లా తాండూర్ లో దారుణం జరిగింది. పెంపుడు కుక్క స్వైర విహారం చేసి.. 5 నెలల పసి కందును పీక్కుతింది. ఈ సంఘటనలో పసికందు సాయి (5నెలలు ) మృతి చెందాడు. ఇక ఈ తరుణంలోనే ఆవేశంతో యజమాని పెంపుడు కుక్కను చంపేశారు బాధిత కుటుంబీకులు.

Pet ​​dog that chewed the baby

తాండూరు పట్టణం బసవేశ్వర నగర్ లో ఈ సంఘటన జరిగింది. దత్తు లావణ్య దంపతులకు చెందిన ఏకైక సంతానం బాబు సాయి. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news