పార్వతీపురం మన్యం జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు..!

-

పార్వతీపురం మన్యం జిల్లా  కొమరాడ మండలం అంటివలసలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. 40 మందికి పైగా జ్వరం బారిన పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అంటివలస గ్రామస్తులు చికిత్స పొందుతున్నారు.. పారిశుధ్య లోపం కారణంగానే విషజ్వరాలు ప్రబలుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ముఖ్యంగా ఇటీవలే వర్షాలు కురవడంతో పాటు పారిశుధ్య సమస్యలు నెలకొనడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version