ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట

-

Posani Krishnamurali gets relief in AP High Court: పోసాని కృష్ణమురళి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు చోట్ల నమోదైన కేసుల్లో ఇంకా పిటి వారెంట్లు జారీ చేయలేదని కోర్టుకు తెలిపింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం.

Posani Krishnamurali gets relief in AP High Court

ఈ తరుణంలోనే… విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో… ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. ఇక తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version