పెంపుడు శునకం ఆకస్మిక మృతి.. ఏడ్చేసిన మంత్రి కొండా సురేఖ

-

పెంపుడు శునకం ఆకస్మిక మరణంతో మంత్రి కొండా సురేఖ‌ కంటతడి పెట్టుకున్నారు. చుట్టూ ఉన్న మ‌నుషుల‌తోనే కాదు, మూగ జీవాల‌తోనూ భావోద్వేగభ‌రిత సత్సంబంధాలు నెరిపిన మనసున్న నేత మంత్రి సురేఖ‌ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అల్లారుముద్దుగా పెంచుకున్న హ్యాపీ (పెంపుడు కుక్క‌) చ‌నిపోవడంతో మంత్రి కొండా కుటుంబం దానికి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ‘హ్యాపీ’ హఠాన్మరణంతో సురేఖ కుటుంబీకులు, సిబ్బంది క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version