ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌ణ్ హెల్త్ బులిటెన్ విడుద‌ల

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌ణ్ హ‌రి చంద‌న్ ఆరోగ్యం పై హైద‌రాబాద్ ఏఐజీ వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడుద‌ల చేశారు. బిశ్వ భూష‌ణ్ ఆరోగ్యం ప్ర‌స్తుతం నిల‌క‌డ గా నే ఉంద‌ని ఏఐజీ వైద్యులు తెలిపారు. కొద్ది రోజుల లో నే ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌ణ్ పూర్తి గా కొలుకుంటార‌ని వైద్యులు తెలిపారు. కాగ ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌ణ్ హ‌రి చంద‌న్ ఆదివారం తీవ్ర అస్వ‌స్థ‌త కు గురి అయ్యారు.

దీంతో ఆయ‌న్ను హైద‌రాబాద్ లో ని ఏఐజీ ఆస్ప‌త్రి లో చేర్చారు. కాగ ఆయ‌న ప్ర‌స్తుతం పోస్ట్ కోవిడ్ స‌మ‌స్య ల‌తో బాధ పడుతున్నార‌ని ఏఐజీ వైద్యులు తెలిపారు. అయితే ఏపీ గ‌వ‌ర్న‌ర్ కు న‌వంబ‌ర్ 18 న క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డాడు. దీంతో ఆయ‌న చికిత్స ఏఐజీ ఆస్ప‌త్రి లో నే తీసుకున్నారు. ఆయ‌న న‌వంబ‌ర్ 28 న క‌రోనా నుంచి కోలుకున్నారు. కాగ ఆది వారం మ‌ళ్లీ తీవ్ర అస్వ‌స్థ‌త గురి అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news