నీట మునిగిన టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనదారులకు చంద్రబాబు శుభవార్త..!

-

నీట మునిగిన టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనదారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. ఇవాళ ఇన్యూరెన్స్‌ కంపెనీలతో సీఎం చంద్రబాబు సమావేశం ఉంటుంది. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ కానున్నారు.

Repairs to cars and bikes due to floods.. The government has given good news to the victims

వరదల్లో భారీగా నీట మునిగిన టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనాలపై ఇవాళ ఇన్యూరెన్స్‌ కంపెనీలతో సీఎం చంద్రబాబు సమావేశం ఉంటుంది. వాహనాలు రిపేర్లకే వేలల్లో ఖర్చు అవుతుందని అంచనాకు వచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. వరద బాధితులకు భారం తగ్గేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఇవాళ ఇన్యూరెన్స్‌ కంపెనీలతో సీఎం చంద్రబాబు సమావేశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version