గీతాంజలి కుటుంబానికి రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా: సీఎం జగన్

-

గుంటూరు జిల్లాలో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడంపై సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇక గీతాంజలి మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎమోషనల్ అయ్యారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

Rs.20 lakhs exgratia to Geetanjali’s family: CM Jagan

గీతాంజలిని వేధించిన వారిని అలాగే ఆమెను వేధించిన వారిని అలాగే మరణానికి కారణమైన బాధ్యులను వదిలిపెట్టవద్దని హెచ్చరించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా గీతాంజలి కుటుంబానికి 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version