BREAKING: TDPకి రెండో విజయం

-

ఏపీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ రెండో ఖాతా తెరిచింది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. 50వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచినట్లు సమాచారం.

Adireddy Vasu wins in Rajamahendravaram City Constituency with a majority of 55 thousand votes.

ప్రస్తుతం ఎన్డీయే కూటమి 160 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక తాజాగా ఎన్నికల ఫలితాల్లో టీడీపీ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాజమహేంద్రవరం సిటీ నియోజవకర్గంలో ఆదిరెడ్డి వాసు 55వేల ఓట్ల మెజారీటితో విజయం సాధించారు. అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన మార్గాని భరత్ ‌పై విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version