BREAKING: ఏపీలో టీడీపీ మొదటి విజయం

-

BREAKING: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఖాతా తెరిచింది. ఏపీలో టీడీపీ మొదటి విజయం నమోదు చేసుకుంది. రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

TDP candidate Gorantla Butchaiah Chaudhary won in Rajahmundry Rural

మాచర్లలో జూలకంటి బ్రహ్మానందరెడ్డి: 30876 ఓట్ల ఆధిక్యం
➢బాపట్లలో వేగేశన నరేంద్రవర్మ: 30978 ఓట్ల ఆధిక్యం
➢సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ: 24713 ఓట్ల ఆధిక్యం
➢పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర: 24819 ఓట్ల ఆధిక్యం
➢వేమూరు(ఎస్సీ)లో నక్కా ఆనందబాబు: 10810 ఓట్ల ఆధిక్యం
➢గుంటూరు వెస్ట్‌లో మహమ్మద్ నసీర్ అహ్మద్: 15582 ఓట్ల ఆధిక్యం
➢చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు: 11797 ఓట్ల ఆధిక్యం

Read more RELATED
Recommended to you

Exit mobile version