తిరుమల భక్తులకు శుభవార్త..నేడు శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు విడుదల

-

తిరుమల భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. నేడు శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. నేడు ఉదయం శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. జులై, ఆగస్టు నెల టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.

ఇక రేపు, ఎల్లుండి గదుల కోటా విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఈ తరుణంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారు.. ఆన్ లైన్‌ లో టికెట్లు పొందవచ్చునని పేర్కొంది టీటీడీ. ఈ అవకాశాన్ని మిస్‌ చేసుకోకుండా.. అందరూ వినియోగించుకోవాలని.. శ్రీవారిని దర్శించుకోవాలని పేర్కొంది టీటీడీ పాలక మండలి. కాగా.. ఇప్పుడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గానే ఉంది. 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తుల సర్వదర్శనానికి 10 గంటలు సమయం పడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version