కర్నూలులో టీడీపీ నేత హత్య..హోం మంత్రి అనిత కీలక ఆదేశాలు !

-

Home Minister Anitha: కర్నూలులో టీడీపీ నేత హత్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే…. కర్నూలు జిల్లాలో టిడిపి నేత శ్రీను హత్య పై స్పందిచారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటిదాకా నాలుగు రాజకీయ హత్యలు జరిగాయన్నారు. వాటిలో ముగ్గురు టిడిపి నేతలు హత్యకు గురి అయ్యారని తెలిపారు. అనాగరికంగా హత్య చేశారని ఆగ్రహించారు.

TDP leader klld in Kurnool Home Minister Anitha key orders

కర్నూలు ఎస్పీతో ఫోన్లో మాట్లాడానని… నిందితులు గాలింపు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారన్నారు. మృతుని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత. …వారికి పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. నిందితుల్ని పట్టుకుని చట్ట ప్రకారం శిక్షిస్తామని…ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version