అనంతపురం : నిట్టూరు గ్రామంలో ముగ్గురు దారుణ హత్య

-

 

అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే గ్రామంలో ఏకంగా ముగ్గురు హత్యకు గురయ్యారు. ఇప్పుడు ఈ అనంతపురం జిల్లా సంఘటన ఏపీ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారిపోయింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా యాడికి మండలం నిట్టూరులో దారుణం జరిగింది. యాడికి మండలం నిట్టూరు గ్రామంలో త్రిబుల్ మర్డర్ కలకలం రేపింది.

Three brutally  in Nittoor village

ఇంటి బయట నిద్రిస్తున్న భార్యా భర్తలు అయిన బాలరాజు ( 53), సుంకులక్క( 47 )లను కొడవలితో నరికి చంపాడు ప్రసాద్ ( 35) అనే వ్యక్తి. దీంతో భార్యా భర్తలు అయిన బాలరాజు(53), సుంకులక్క ( 47 ) ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. అనంతరం ప్రసాద్ ను రాళ్ల తో కొట్టి… బాలరాజు , సుంకులక్క కుటుంబ సభ్యులు చంపారు. దీంతో యాడికి మండలం నిట్టూరు గ్రామంలో త్రిబుల్ మర్డర్ కలకలం రేపింది. ఇక ఈ సంఘటన పై సమాచారం అందుకున్న అనంతపురం జిల్లా పోలీసులు.. అక్కడికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version