తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

-

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం అవుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి కంపార్టుమెంట్లలో కొంత భక్తులు వేచి ఉన్నారు.

12 hours time for Tirumala Srivari Sarvadarshan

తిరుమల శ్రీవారిని సోమవారం రోజున 55,756 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 17,866 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.71 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news