నేడు ఏపీకి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు..షెడ్యూల్ ఇదే

-

నేడు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏపీకి రానున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్ధం ఇవాళ్టి రోజున తిరుమలకు రానున్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకోనున్నారు వెంకయ్యనాయుడు. రెండు గంటలకు తిరుపతిలో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

venkayya naidu

ఇక ఇవాళ్టి రోజునే సాయంత్రం తిరుమలకు చేరుకొని రాత్రి అక్కడే బస చేయ్యనున్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఇక తర్వాత రోజున అంటే… 10వ తేదీన ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అటు తరువాత పుష్పగిరి మఠంలో ప్రవైట్ కార్యక్రమంలో పాల్గోనున్నారు వెంకయ్య నాయుడు. మధ్యాహ్నం తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్ళను న్నారు వెంకయ్య నాయుడు.. అక్కడి నుంచి మళ్లీ అదే రోజున ఢిల్లీ వెళతారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version