మూడు నెలల్లో విశాఖ రాజధాని – మంత్రి బొత్స

-

మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో మూడు నెలల్లో విశాఖపట్నం రాజధాని అవుతుందని అన్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా విజయనగరంలో ఆదివారం ఆయన అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ ఏడాది సీఎం జగన్ మరింత మంచి పాలన అందిస్తారని తెలిపారు బొత్స. మరో మూడు నెలలలో విశాఖపట్నం రాజధాని కాబోతుందన్నారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తరలివ శంకుస్థాపన చేస్తామని తెలిపారు బొత్స సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version