కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..!

-

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో కొత్త మంత్రులు చేశారు. విజయవాడ రాజ్‌భవన్‌ దర్బార్‌ హాలులో వేణుగోపాలకృష్ణ, అప్పలరాజుతో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటూ పలువురు మంత్రులు.. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

కాగా, కాకుళం జిల్లా పలాస నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సీదిరి అప్పలరాజుకు రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖను, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి గెలిచిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకి  రహదారులు-భవనాల శాఖ బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version