దువ్వాడ శ్రీను అనే మెగుడ్ని.. అచ్చెన్నా మీద జగన్ ప్రకటించారు – మంత్రి సీదిరి

-

చంద్రబాబు 14 ఏండ్ల కాలంలో ఒక్క పోర్ట్ , ఒక్క హార్బర్ శంకుస్దాపన చేసారాని నిరూపిస్తే రాజకీయాలు విడిచిపెట్టేస్తానని.. అచ్చెంనాయుడు పోయేకాలం మాటలు ఆడుతున్నాడని ఫైర్‌ అయ్యారు మంత్రి సీదిరి అప్పలారాజు. దువ్వాడశ్రీను అనే మెగుడ్ని అచ్చెం నాయడు మీద జగన్ ప్రకటించారు…ఈసారి దమ్ముంటే గెలిచి చూపించని సవాల్‌ చేశారు మంత్రి సీదిరి అప్పలారాజు.

ఉత్తరాంధ్ర అభివృద్ది మీద చర్చిద్దామా.. రూపాయి ఖర్చుతో సహా చెప్పగలరు , దమ్ముంటే అచ్చెంనాయుడు చర్చకు రా.. అని పేర్కొన్నారు. కళ్లుకనిపించడంలేదా.. మేం చేస్తున్న ప్రోజెక్ట్ లు… శ్రీకాకుళం జిల్లాకు ఇది చేసామని అచ్చెంనాయుడు చెప్పగలరా అని నిలదీశారు మంత్రి సీదిరి అప్పలారాజు. జగన్ మెహన్ రెడ్డిని విమర్శిచే ముందు అచ్చెంనాయుడు ఆలోచించి మాట్లాడు.. 989 కిలోమీటర్లు తీరప్రాంతం ఉన్న రాష్ర్టనికి 14 ఏండ్లు చేసిన వ్యక్తి ఏం చేసారు.? అని నిలదీశారు. చంద్రబాబు దూర దృష్టి ఏంటి , విజనరీ ఏంటి .. ?తీర ప్రాంతానికి చంద్రబాబు చేసింది గుండు సున్నా అన్నారు మంత్రి సీదిరి అప్పలారాజు.

Read more RELATED
Recommended to you

Latest news