అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని అంచనా వేసి.. 6 నెలల ముందే యువతి ట్వీట్ చేసింది. విమాన ప్రమాద ఘటనపై డిసెంబర్ 29, 2024లోనే ట్వీట్ చేశారు ఆస్ట్రో షర్మిష్టా. ‘2025లో ఏవియేషన్ వృద్ధి అద్భుతంగా ఉంటుంది.. సేఫ్టీ, సెక్యూరిటీపరంగా ఇబ్బందులు ఉంటాయి.. అలాగే విమానం కూలిందన్న వార్తలు మనల్ని కలచివేస్తాయి’ అని ట్వీట్ చేసారు షర్మిష్టా. దింతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ట్వీట్లు.

ఇక అటు కుటుంబాన్ని మొత్తం అహ్మదాబాద్ విమాన ప్రమాదం బలితీసుకుంది. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన 10 మంది మృతి చెందగా.. వృత్తిరీత్యా లండన్లో స్థిరపడాలని బయల్దేరిన డాక్టర్ ప్రతీక్ జోషి, ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్ వారి ముగ్గురు పిల్లలు మిరాయ, నకుల్, ప్రద్యుత్ మృతి చెందారు.
Aviation sector will do better in 2025, also plane crash headlines may give us shock, predicted this two months back, check the tweet below. Already a bit betterment in aviation sector started. When Jupiter will be in Gemini part of Mrigashira & Ardra with the speed of approx…
— Astro Sharmistha (@AstroSharmistha) December 29, 2024