గాంధీ ఆసుపత్రిలో మరోసారి డాక్టర్లపై దాడి..!

-

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరోసారి డాక్టర్లపై దాడి ఘటన జరిగింది. ఆసుపత్రిలో ఒకరి మృతదేహానికి బదులు మరొకరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వైద్యుల నిర్లక్ష్యంపై బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు డాక్టర్‌పై ఇనుప కుర్చీలతో దాడి చేశారు. దీంతో ఓ జూనియర్‌ వైద్యుడికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనను గాంధీ డాక్టర్లు ఖండించారు. ఈ ఘటనకు నిరసిస్తూ ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version