కవులపై ఏబీవీపీ కార్యకర్తల దాడి..!

-

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ లో సదస్సుకు హాజరైన కవులు, రచయితల మీటింగ్ పై దాడి జరిగింది. ఇక వివరాల లోకి వెళితే.. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ లో సదస్సుకు హాజరైన కవులు, రచయితల మీటింగ్ అవుతున్న టైం లో అనుమతి ఎవరిచ్చారంటూ, పర్మిషన్ లెటర్ చూపించాలని నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు ఏబీవీపీ కార్యకర్తలు.

ఈ గొడవ గురించి తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు ఏబీవీపీ లీడర్లను హాల్ నుంచి బయటికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికి రచయితలు, కవులు బయటకు వస్తుండగా అప్పటికే గుంపుగా ఉన్న ఏబీవీపీ లీడర్లు సదస్సుకు హాజరైన కవులు, రచయితల మీద దాడికి పాల్పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news