BIG BOSS : ఇవాళ్టి నుంచే బిగ్ బాస్… ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరంటే…?

-

దాదాపు ఐదు సంవత్సరాలుగా 5 సీజన్ లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది బిగ్ బాస్ రియాల్టీ షో. అయితే 24 గంటలు హౌస్ లో జరిగే విషయాలను ఒక గంట ప్రసారం చేయడంతో… చాలా ఫన్ న్యూ ఆడియన్స్ మిస్ అవుతున్నారు అన్న ఉద్దేశంతో 24 గంటలు హౌస్ లో ఏం జరుగుతుందో చూస్తూ.. ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. ఆడియన్స్ కు బిగ్బాస్ టూ చేరువ చేసేందుకు బిగ్బాస్ ఓటింగ్ సరికొత్త ప్రయత్నం చేస్తోంది.

ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం 6 గంటలకు బిగ్బాస్ నాన్స్టాప్ పేరుతో గ్రాండ్ గా లాంచ్ కానుంది. పోటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈరోజు నుంచి రియాల్టీ షో నాన్ స్టాప్ గా ప్రసారం కానుంది. ఇప్పటికి ఈ షో కు సంబంధించిన లోగో అలాగే ప్రోమో విడుదల చేసి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మేకర్స్. గత మూడు సీజన్లకు యాంకర్ గా అదరగొట్టిన టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్ బాస్ ఓటిటిలో కూడా పోస్టింగ్ చేయబోతున్నాడు.

అయితే ఇందులో ఈసారి ఏ కంటెస్టెంట్ పాల్గొంటారనే దానిపై అందాలను సందిగ్ధత నెలకొంది. మాజీ కంటెస్టెంట్స్ అయిన ముమైత్ ఖాన్, తనీష్, ఆశు రెడ్డి, ఆర్యానా, అఖిల్‌, మహేష్ విట్టా, సరయూ, నటరాజ్ మాస్టర్, రోహిణి, హ మీద అలాంటి తదితరులు ఈ సారి బిగ్ బాస్ లో పాల్గొంటున్నట్టు సమాచారం అందుతోంది. ఈ ఓటీటీ బిగ్‌ బాస్‌ 12 వారాలు సాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news