మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ నాదే.. BJP నేత ప్రకటన..!

-

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి జోరుగా సాగుతోంది ఎన్నికల దగ్గర ప్రయత్నాలు చేస్తున్నారు అంతా. పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలని పార్టీలో అధిష్టానాలకి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులను ఎంపిక చేయడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల నుండి దరఖాస్తు స్వీకరిస్తుంది వ్యక్తిగతంగా అభ్యర్థులని ఫోన్ చేసి గ్రౌండ్ సిద్ధం చేసుకోవాలని చూస్తోంది ఇంకోపక్క బీజేపీ కూడా లోక్సభ ఎన్నికల సీరియస్గా తీసుకుంటుంది 12 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా కార్యచరణ రూపొందింది.

ఈ క్రమంలోనే బిజెపి అగ్ర నేతల్ని ఇంకోసారి రాష్ట్రానికి రప్పించే ప్రచారం చేయాలని చూస్తోంది మహబూబ్నగర్ టికెట్ ఆశిస్తున్న జితేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మహబూబ్నగర్ టికెట్ నాదే అనే సంచలన ప్రకటన చేశారు. టికెట్ కోసం ఎవరైనా తమ ప్రయత్నాలు చేయచ్చని అన్నారు తనకి కాకుండా డీకే అరుణకి ఇస్తే ఆమెకి మద్దతు ఇచ్చే విషయంపై తర్వాత ఆలోచిస్తానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news