BJP

బీజేపీతో పొత్తుపై దేవేగౌడ కీలక వ్యాఖ్యలు

బీజేపీతో పొత్తుకు సై అని, ఎన్డీయేలో చేరడంపై మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడ స్పందించారు. తమకు అధికార దాహం లేదని, అలాగే అవకాశవాద రాజకీయాలు చేయమన్నారు. తమ పార్టీ లౌకిక ప్రమాణాలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మైనార్టీలను ఎన్నటికీ నిరాశపరచమని చెప్పారు. కర్ణాటకలోని రాజకీయ పరిస్థితులను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు...

జమిలి ఎన్నికలపై లా కమిషన్ నేడు కీలక సమావేశం

జమిలి ఎన్నికలపై లా కమిషన్ నేడు కీలక సమావేశం జరుగనుంది. ఒకేసారి లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేయనున్నారు. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలో సమావేశం జరుగుతుంది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్స్‌పై తన వైఖరి ఖరారు చేయనుంది లా కమిషన్. జమిలి ఎన్నికలతో దేశ...

తెలంగాణ కేటీఆర్ జాగిరా ? : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

 తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనతో రాష్ట్ర రాజకీయాలు మారనున్నాయని అన్నారు. నిజామాబాద్‌లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పర్యటన తర్వాత తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు  కూడా తెలంగాణ...

దుబ్బాకలో ఈసారి పాగా వేసేది ఎవరో?

దుబ్బాక ఈ నియోజకవర్గం గురించి 2020కి ముందు వరకు ఎవరికి పెద్దగా తెలియదు. సాధారణ నియోజకవర్గాలలో ఒకటి. కానీ 2020 ఉప ఎన్నిక రాష్ట్రం లోనే కాకుండా, దేశంలోనే ప్రత్యేకం గా మారింది. 2018లో బిఆర్ఎస్ అభ్యర్థి రామ లింగారెడ్డి దుబ్బాక నుండి గెలిచారు. కానీ 2020 అతని మరణం తర్వాత దుబ్బాకకు ఉప...

రాజేంద్రనగర్‌లో రసవత్తర పోరు.. ఛాన్స్ ఎవరికి?

గ్రేటర్ హైదరాబాద్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రత్యేకమైనది. గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం, పాతబస్తీతో కలిపి ఈ నియోజకవర్గం ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ప్రకాష్ గౌడ్ విజయం సాధించారు. రెండుసార్లు టిడిపి తరఫున పోటీ చేసి గెలిచిన ప్రకాష్ గౌడ్, గత ఎన్నికల్లో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాడు. మూడోసారి కూడా బిఆర్ఎస్ తరఫున...

ధర్మపురిలో గెలిచేది ఎవరో?

ధర్మపురి లో తెలంగాణలో క్రియాశీలకంగా ఉన్న నియోజకవర్గాలలో ధర్మపురి ఒకటి. ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ 2004 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో గెలిచారు. గత ఎన్నికల్లో  బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు, కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ గట్టి పోటీ ఇచ్చారనే చెప్పవచ్చు. ఈసారి కచ్చితంగా ధర్మపురిని గెలిచి...

కారు-కాంగ్రెస్ మధ్య గ్యాప్ తగ్గుతుందా?

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి రావడం కోసం ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. మూడోసారి అధికారంలోకి రావాలని బి‌ఆర్‌ఎస్..రెండుసార్లు వరుసగా ఓడిపోయిన కాంగ్రెస్..మూడోసారైనా గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని చూస్తుంది.  ఈ సారి తెలంగాణ లో పాగా వేయాలని బి‌జే‌పి చూస్తుంది....

ఆ ఘనత ప్రధాని మోదీదే : కిషన్‌ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ గురువు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అని బీజేపీ స్టేట్ చీఫ్, మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గురువు చెప్పినట్టు శిష్యుడు కేసీఆర్ తల ఊపుతున్నాడని ఎద్దేవా చేశారు. 75 ఏళ్లుగా మహిళలకు అన్యాయం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి.. పాస్ చేయించిన ఘనత ప్రధాని మోదీదే...

రేసులో రివర్స్..కమలంలో ఏం జరుగుతోంది?

తెలంగాణ రాజకీయాలు ఇప్పటివరకు ఏకపక్షంగానే ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావం దగ్గర నుంచి బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉంది. ఇప్పటికి రెండుసార్లు గెలిచింది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలి అని బిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే మొన్నటివరకు బిఆర్ఎస్ కు చెక్ పెట్టే విధంగా బిజెపి తన పావులు కదుపుతూ వచ్చింది. బిజెపి గత పార్లమెంట్...

కాంగ్రెస్ బిగ్ స్కెచ్..బీఆర్ఎస్-ఎం‌ఐ‌ఎంకి చెక్?

తెలంగాణలో కాంగ్రెస్ ఈసారి బిఆర్ఎస్ కు చెక్ పెట్టాలని గట్టిపట్టుతో ఉంది. ఆ దిశగానే పక్కా ప్రణాళికతో పావులు కదుపుతోంది. తుక్కుగూడ సభ తర్వాత నియోజకవర్గాలలో తన స్పీడ్ పెంచింది. తమ ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారంటీలను మహిళలకు ముఖ్యంగా మైనారిటీ మహిళలకు చేరువ చేసేలా వ్యూహరచన చేస్తోంది. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు...
- Advertisement -

Latest News

హుస్సేన్‌సాగర్‌లో కొనసాగుతున్న వినాయకుల నిమజ్జనం

హైదరాబాద్​లో వినాయక నిమజ్జన ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. పదకొండో రోజైన నిన్న వేల సంఖ్యలో గణనాథులు గంగమ్మ ఒడికి చేరారు. హైదరాబాద్​లో ఇవాళ కూడా నిమజ్జనం...
- Advertisement -

Gold Rates : మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్..3వ రోజు తగ్గిన బంగారం ధరలు

    Gold Rates : గోల్డ్ లవర్స్‌ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరోసారి బంగారం ధరలు తగ్గిపోయాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక...

ఏపీలో వారందరికి జగన్ శుభవార్త..ఇవాళ ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.10వేలు!

ఏపీలో ఉన్నటువంటి డ్రైవరన్నలకు జగన్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇవాళ వైఎస్సార్ వాహన మిత్ర నిధులను డ్రైవర్ల ఖాతాల్లో వేయనుంది జగన్‌ సర్కార్‌. వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర...

WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !

రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్...

“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !

గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...