BJP
Telangana - తెలంగాణ
మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్
మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని , రాష్ట్రంలో 36.2 శాతం మంది మాత్రమే ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకుంటున్నారని...
Telangana - తెలంగాణ
ద్రౌపది ముర్ము సొంత ఊళ్లోనే కరెంట్ లేదు – కేటీఆర్ సెటైర్లు
ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సొంత ఊళ్లోనే కరెంట్ లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. మోడీ పీఎం అయ్యాక 8 కి పైగా రాష్ట్రాల్లో మెజార్టీ లేకపోయినా, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి కైవసం చేసుకుంటారని...గట్టిగా మాట్లాడితే ఏజెన్సీలను పురి గొల్పుతున్నారని నిప్పులు చెరిగారు.
ప్రజా స్వామ్యంలో ప్రజలు తిరగబడే రోజు...
Telangana - తెలంగాణ
మోడీ పర్యటనకు మూడంచెల భద్రత.. ఈ ప్రాంతాల్లో హై సెక్యూరిటీ!
హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాదాపూర్లోని హెచ్ఐసీసీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో హై సెక్యూరిటీ జోన్గా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం భావిస్తోంది. ఈ సమావేశానికి దేశ ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,...
భారతదేశం
అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు.. సమాజ్వాది పార్టీకి ఆ సత్తా లేదు!
యూపీ ఉప ఎన్నికల్లో సమాజ్వాది పార్టీకి పరాజయం మిగిలింది. అజంగఢ్, రాంపూర్ లోక్సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించడంతో ఆ రెండు స్థానాలను అధికార బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో సమాజ్వాదీ పార్టీ చేతిలో ఉన్న రెండు లోక్సభ స్థానాలు బీజేపీకి కైవసం కావడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంది. అయితే ఈ...
భారతదేశం
ద్రౌపది ముర్ము స్వగ్రామానికి విద్యుత్ లైన్.. ఎన్నో ఏళ్లుగా చీకట్లోనే!
ఎన్నోఏళ్లుగా ఆ గ్రామం చీకట్లోనే మగ్గుతోంది. తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆ గ్రామస్తులు అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇటీవల ఆ గ్రామం పేరు జాతీయ స్థాయి వార్తల్లో నిలవడంతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే ఆ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. దీంతో రంగంలోని దిగిన అధికారులు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో BJP అంటే బాబు-జగన్-పవనా..? : శైలజానాధ్ సెటైర్లు
ఏపీలో బీజేపీ అంటే బాబు-జగన్-పవనా..? అని శైలజానాధ్ సెటైర్లు విసిరారు. ఏపీలోని పార్టీలు మోడీ విధానాలు ఎందుకు వ్యతిరేకించడంలేదు..? ఇప్పటికైనా అగ్నీపధ్ లాంటి స్కీములను వ్యతిరేకించాలి.. లేదంటే యువతకు వ్యతిరేకులు అని భావించాలన్నారు. రాష్ట్రంలోని పార్టీలు వారి ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను మోడీకి తాకట్టు పెట్టారు... విభజన హామీలు సాధించే సమయం వచ్చింది...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది..నైతిక విజయం మాదే – బి.జె.పి.అభ్యర్థి భరత్
నెల్లూరు జిల్లా : ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాలపై బి.జె.పి. పార్టీ అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ స్పందించారు. వై.సి.పి.భారీగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందనిఆగ్రహం వ్యక్తం చేసారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్...మంత్రులతో సమావేశమై ఎన్నికల్లో మెజారిటీ పై సూచనలిచ్చారని పేర్కొన్నారు.
మంత్రులు..ఎమ్.ఎల్.ఏ.లు వచ్చినా వారికి ఆశించిన మెజారిటీ రాలేదన్నారు. వాలంటీర్లు..ఆశ వర్కర్లుతో డబ్బులు పంచారని పైర్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆత్మకూరులో దూసుకుపోతున్న వైసీపీ..30 వేల ఓట్ల మెజార్టీ
నెల్లూరు : ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి.. ఆత్మకూరు ఉప ఎన్నిక లో వైసీపీ విజయం దిశగా దూసుకుపోతుంది. ఇక 7 వ రౌండ్ ఫలితాలు విడుదల అయ్యే సరికి... 28, 918 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.
ఇక ఈ 7వ...
Telangana - తెలంగాణ
కేసీఆర్ సర్కార్ పుట్టగతులు లేకుండా పోవడం ఖాయం – విజయశాంతి
సీఎం కేసీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డారు విజయశాంతి. తెలంగాణలో గిరిజన బిడ్డలు నానా అవస్థలు పడుతున్నరు. వానా కాలం షురూ కావడంతో అడవి బిడ్డలు జ్వరాలతో మంచం పట్టారు. మలేరియా, వైరల్ ఫీవర్లతో వణికిపోతున్నరు. వీరికి వైద్యం అంతంతమాత్రంగానే అందుతోంది. అటవీ ప్రాంతాల నుంచి దవాఖానాలకు వెళ్దామంటే రోడ్డు సౌకర్యం లేక మధ్యలోనే ప్రాణాలు...
Telangana - తెలంగాణ
టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీ వెబ్సైట్.. ‘సాలు దొర.. సెలవు దొర’ అంటూ..
తెలంగాణలో ఎలాగైనా కాషాయం జెండా నాటాలనే లక్ష్యంతో ఉన్నారు బీజేపీ శ్రేణులు. ఇందుకోసం వీలు దొరికనప్పుడల్లా అధికార టీఆర్ఎస్పై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు బీజేపీ నేతలు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలనపై సాలు దొర.. సెలవు దొర పేరిట వెబ్సైట్ను ప్రారంభిస్తున్నట్లు బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ...
Latest News
Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
Telangana - తెలంగాణ
విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..
ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..
ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ప్రొద్దటూరులో స్థానిక ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్ రెడ్డిపై సోమవారం దాడికి యత్నం జరిగింది....
Telangana - తెలంగాణ
మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్
మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....
Telangana - తెలంగాణ
తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...