BREAKING NEWS : సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్లు !

-

తెలంగాణాలో నవంబర్ 30న జరగనున్న ఎన్నికలలో గెలుపును దక్కించుకోవడానికి కాంగ్రెస్, BRS మరియు బీజేపీలు పరుగులు పెడుతున్నారు. ఇక వరుసగా నిర్వివారంగా చేస్తున్న ప్రచార కార్యక్రమాలతో అన్ని పార్టీల నేతలు చాలా కష్టపడుతున్నారు. ఇక అధికారంలో ఉన్న కేసీఆర్ అయితే ఎక్కడ అధికారాన్ని కోల్పోవలసి వస్తుందో అని చాలా ఆతృతగా మరియు టెన్షన్ లో ఉన్నాడు. ఇక ఈ రోజు కేసీఆర్ మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో ప్రచారానికి హాజరు అయ్యారు. ఈ సభలో చాలా ఆసక్తికరంగా కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలో అనుకోకుండా అదే సభకు హాజరు అయిన వారిలో అస్లాం అనే వ్యక్తి దగ్గర రెండు బుల్లెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఆ బుల్లెట్లను స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తిని విచారణ చేస్తున్నారు.

అస్సలు ఈ బుల్లెట్ల వెనుక కారణం ఏమిటి అన్నది బయటకు రావాల్సి ఉంది. ఇక ఈ సంఘటనతో కేసీఆర్ తో పాటుగా ఇతర స్థానిక నేతలు మరియు అభిమానులు భయాందోళనకు గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version