నిరుపేద క్రైస్తవులకు కేసీఆర్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త

-

నిరుపేద క్రైస్తవులకు కేసీఆర్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది.  క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

ఈసారి కూడా నిరుపేద క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుకగా నూతన వస్త్రాలు పంపిణీ చేసి విందు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రేటర్ పరిధిలో చర్చిల వారిగా నిరుపేద క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్ పంపిణీకి, విందు నిర్వహణ కోసం నియోజకవర్గం రూ. లక్ష కేటాయించింది. ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం భారీ విందు ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version