సిద్దిపేట జిల్లా కోర్టులో కరోనా కలకలం.. ఆందోళనలో సిబ్బంది’

-

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోర్టు కార్యాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కోర్టులో ఓ న్యాయమూర్తితో పాటు 8 మంది సిబ్బందికి కరోనా సోకినట్టు వైద్య అధికారులు తెలిపారు. కోర్టులో ఒకేసారి న్యాయమూర్తితో పాటు సిబ్బందికి కరోనా సోకడంతో కోర్టు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కరోనా సోకినవారు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మిగతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version