కరోనా గురించి హోమియో డాక్టర్లు ఏం చెబుతున్నారు .. వాళ్ళ ఐడియా ఏంటి అసలు !

-

ప్రపంచంలో పాటు భారత దేశంలో కూడా కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతోంది. వైరస్ కి మందు లేకపోవటంతో చాలా దేశాలు వల్లకాడుగా మారే పరిస్థితికి పరిణామాలు దారితీస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ నీ అరికట్టడం కోసం అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో కరోనా గురించి హోమియో డాక్టర్లు కొన్ని ఐడియాలు చెబుతున్నారు. ఒంగోలుకు చెందిన హోమియోపతి ప్రాక్టీషనర్ చంద్రశేఖర్ శర్మ ఇటీవల మీడియాతో మాట్లాడారు.నెల క్రితం వచ్చిన ఈ వైరస్ కి హోమియోలో ఉన్న వైద్యం ద్వారా నయమైందని…ఇంత భయంకరమైన ఈ మహమ్మారికి హోమియో వైద్య చికిత్సలో “కాంఫోరా” అనే ఔషధం సహాయంతో నయం చేయవచ్చని చెప్పుకొచ్చారు. రష్యా మరియు స్పెయిన్ దేశాల్లో అనేక వైరస్ లు కరోనా వైరస్ మాదిరిగానే విరుచుకుపడిన టైంలో ఆ దేశాలలో ఉన్న హోమియో వైద్యులు “కాంఫోరా” అనే ఔషధం సహాయంతో ప్రజలను కాపాడటం జరిగిందని చెప్పుకొచ్చారు.

 

అంతే కాకుండా ఈ మందును ఉపయోగించడం వల్ల వ్యాధి పూర్తిగా నయం అవుతుందని మనిషి శరీరంలో ప్రమాదకరంగా ఊపిరితితులపై ప్రభావం చూపే కరోనాకు కరెక్ట్ మందు  కాంఫోరా అని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మనిషి వైరల్ వ్యాధులు నుంచి కాపాడటం కోసం హోమియోపతి పితామహుడు శామ్యూల్‌ హానిమాన్‌ కాంఫోరా అనే ఈ మందును కొన్ని వందల సంవత్సరాల క్రితమే కనిపెట్టడం జరిగిందని చెప్పుకొచ్చారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version