మహబూబాబాద్: వ్యాక్సినేషన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

-

మహబూబాబాద్ పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో 15 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఇస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను శనివారం ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కోవిడ్ ఉదృతి మళ్ళీ పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version