పక్షపాతం వచ్చిన భర్తని ఇంట్లో పెట్టుకుని..అంకుల్ తో భార్య రాసలీలలు

-

ఒడిస్సాలోని మావియాల మండలం సప్తగిరి కాలనీకి చెందిన స్వరూప (50), శేషగిరి (55) అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. తన భర్తకి ఐదు సంవత్సరాల క్రితం పక్షవాతం రావడంతో తన భర్త ఎలాంటి పని లేకుండా ఇంటికే పరిమితమయ్యాడు. స్వరూప కూడా తన భర్తకు సేవలు చేసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. వీరి ఇద్దరు కుమారులు ఉద్యోగం చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు.

కానీ స్వరూపకి తన శారీరక కోరికలు తీర్చుకోవడానికి పక్కింట్లో ఉంటున్న రాంబాబు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రాంబాబు భార్య వ్యవసాయ పనికి వెళ్లేది. తన భార్య పనికి వెళ్ళిన సమయంలో స్వరూప, రాంబాబు ఇద్దరు ఏకాంతంగా కలుసుకునేవారు. అలా కొన్ని రోజులపాటు వీరి అక్రమ సంబంధం కొనసాగింది. స్వరూప ఇంట్లో లేదని తన కుమారులు వెతుకుతుండడంతో పక్కింట్లో నుంచి తన మాటలు వినిపించడంతో డోర్లు పగలగొట్టి వారిని పట్టుకున్నారు. తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రాంబాబు పై చేయి చేసుకున్నారు. కాలనీలో ఉంటున్న వాళ్ళందరూ కలిసి వీరిద్దరికీ దేహశుద్ధి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version