కాకినాడలో విషాదం..మహిళను చంపేసిన భర్త, అత్తమామలు !

-

కాకినాడలో విషాదం..మహిళను భర్త, అత్తమామలు చంపేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటన సోమవారం రోజున చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ పెద్దాపురంలో సురేఖ అనే వివాహిత అనుమానాస్పద మృతి చెందింది. భర్త, అత్త,మామలు చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలు తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tragedy in  Woman dies of heart attack in Vaikuntham queue complex

సురేఖ ఉరి వేసుకుందని చెబుతున్నారు భర్త. సురేఖ, సతీష్ కు నాలుగేళ్ల కిందట వివాహం అయింది. మూడేళ్ల పాప కూడా ఉంది. అయితే… గత కొంతకాలంగా భార్య, భర్త ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయట. దీంతో…. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version