జార్ఖండ్లో దారుణం చోటు చేసుకుంది. 17 ఏళ్ల గిరిజన మైనర్ బాలికపై 10 మంది అత్యాచారం చేశారు. గొడ్డా జిల్లా సుందర్ పహారి పోలీస్ స్టేషన్ పరిధిలో 17 ఏళ్ల గిరిజన మైనర్ బాలికపై 10 మంది అత్యాచారం చేశారు. ఓ పెళ్లికి బంధువుల ఇంటికి బాలిక వెళ్ళింది. శుక్రవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటికెళ్ళినప్పుడు బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేయారు.

ఇక బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ సంఘటన లో 8 మందిని అరెస్ట్ చేసారు పోలీసులు. అటు పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.