గోవాలోని ఆలయంలో తొక్కిసలాట.. 7 గురు మృతి

-

పర్యాటక ప్రాంతమైన గోవాలో పెను విషాదం చోటుచేసుకుంది. గోవాలోని ఓ ప్రముఖ ఆలయంలో తొక్కిసలాట జరగడంతో ఏకంగా ఏడుగురు భక్తులు మరణించారు. ఈ సంఘటన తాజాగా జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గోవాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీగావ్‌లోని శ్రీదేవి లయ్‌రయీ ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు మృతి చెందారు.

Stampede at Sridevi Lyrayi Temple in Srigaon
Stampede at Sridevi Lyrayi Temple in Srigaon

మరో 30 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆలయంలో జాతర జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అటు అధికారులు ఈ సంఘనత పై విచారణ చేస్తున్నారు.

 

  • ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి..!
  • గోవా-శ్రీగావ్‌లోని శ్రీదేవి లయ్‌రయీ ఆలయంలో జాతర జరుగుతుండగా తొక్కిసలాట
  • ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లుగా సమాచారం
  • మరో 30 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది
  • మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Read more RELATED
Recommended to you

Latest news