Goa
క్రైమ్
స్విమ్మింగ్ పూల్ లో బాలికపై అత్యాచారం
మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు తీసుకు వస్తున్న కఠిన చట్టాలు కేవలం చేప్పుకోవడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుల లో మాత్రం ఎక్కడ మార్పులు తీసుకు రావడం లేదు అని అర్థమవుతుంది. ఎందుకంటే రోజురోజుకు ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టిన దాఖలాలు మాత్రం...
Telangana - తెలంగాణ
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది: గోవా సీఎం ప్రమోద్ సావంత్
తెలంగాణలో అధికారం కోసం బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై భారీగానే ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే అధికారమే లక్ష్యంగా, ప్రజల్లోకి వెళ్లేలా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నారు. జనాలతో మమేకం అవుతున్నారు. దీంతో పాటు ప్రజా సంగ్రామ యాత్రకు జాతీయ నాయకులను కూడా రప్పిస్తున్నారు. ఇప్పటికే...
Telangana - తెలంగాణ
దారుణం…గోవా వెళ్తే అవయవాలు మాయం చేశారు!
హైదరాబాద్ లో డ్రైవర్ గా పని చేసే.. శ్రీనివాస్ అనే వ్యక్తిని గోవాలో కిడ్నాప్ చేసి.. అవయవాలు కాజేశారు కొందరు కేటుగాళ్లు. ఈ సంఘటన ఇటీవల జరుగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. డ్రైవర్ శ్రీనివాస్ గత నెల మార్చి 19న చౌటుప్పల్ దగ్గరి కొత్తగూడెం నుంచి గోవాకి వెళ్ళగా.....
భారతదేశం
నేడు గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం…. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులుహజరు
గోవా సీఎంగా నేడు ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ ప్రభుత్వం వరసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ప్రమోద్ సావంత్ వరసగా రెండో సారి సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు. 2012 ఎన్నికల నుంచి వరసగా బీజేపీనే గెలుస్తూ వస్తోంది. మనోహర్ పారికర్, లక్ష్మీకాంత్ పర్సేకర్, ప్రమోద్ సావంత్ ఇలా బీజేపీ...
భారతదేశం
గోవా సీఎం ప్రమోద్ సావంత్ రాజీనామా
గోవా సీఎం ప్రమోద్ సావంత్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గోవాలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే తన పదవీకాలం ముగుస్తుండటంతో సీఎం పదవికి ప్రమోద్ సావంత్ రాజీనామా చేశారు. పనాజీలో గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై కి తన రాజీనామా లేఖను అందించారు. అయితే కొత్తగా ...
భారతదేశం
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం… ట్విట్టర్ లో రాహుల్ గాంధీ
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఒక్క రాష్ట్రంలో కూడా గట్టిప పోటీ ఇవ్వలేక చతికిలపడింది. పంజాబ్ లో ఇంతకుముందు కాంగ్రెస్సే అధికారంలో ఉన్నా.. గౌరవప్రదమైన స్థానాలు కూడా గెలవలేకపోయింది. ఆప్ ధాటికి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి చరణ్ జీత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్...
భారతదేశం
Election Results 2022 : మూడు రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థులకు షాక్
దేశవ్యాప్తంగా ప్రజలంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ దండయాత్ర మామూలుగా లేదు. పంజాబ్ మినహా.. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో మెజారిటీ స్థానాలను సంపాదించుకుంది.
అన్నింటి కన్నా ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభంజనం తెలుస్తోంది. యూపీలో ఇప్పటికే.. బీజేపీ మ్యాజిక్ ఫిగర్...
భారతదేశం
5 స్టేట్ ఎలక్షన్ రిజల్ట్స్: ముందంజలో యోగీ, అఖిలేష్…
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. బీజేపీ యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నాయి. పంజాబ్ లో ఆప్ ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ లీడ్ లో కనిపిస్తోంది. అయితే పలు స్థానాల్లో కీలక నేతలు ముందంజలో ఉన్నారు.
ఉత్తర్ ప్రదేశ్...
భారతదేశం
నేడే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. అందరి చూపూ ఆ రాష్ట్రంపైనే
నేడే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉత్తర ప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాక్ఖడ్ రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీనికోసం ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం స్పష్టంగా...
భారతదేశం
గోవాలో క్యాంప్ రాజకీయాలు షురూ… పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ క్యాంపులు
మరికొన్ని గంటల్లోనే 5 రాష్ట్రాల్లో కింగ్ ఎవరో.. కింగ్ మేకర్ ఎవరో తెలియబోతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ ఎన్నికలపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. రేపు ఎన్నికల రిజల్ట్ వెలువడుతున్న తరుణంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ నిజమవుతాయా...లేదా అనేదానికి రేపటితో తెర పడనుంది.
ఇదిలా ఉంటే క్యాంపు రాజకీయాలు మాత్రం అప్పుడే...
Latest News
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటించడానికి సిద్ధమవుతున్న నాచురల్ స్టార్ హీరో..!!
కే జి ఎఫ్ సినిమా తో ప్రస్తుతం ఎక్కడ చూసినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే కే జి...
agriculture
కుసుమ పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వేసవిలో వేస్తున్న పంటలకు కాస్త ఆలోచించాలి.. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు నీళ్ళు తక్కువ అయితే పంట దిగుబడి మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. అయితే ఏ పంట వేసిన కూడా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టిడిపి నన్ను వాడుకుంది..నేను కొన్ని పార్టీలను వాడుకున్నా..తప్పేముంది..?: ఆర్ కృష్ణయ్య
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో తనను వాడుకుని గెలిచిందని.. ఒక్కోసారి తానే కొన్ని పార్టీలను వాడుకున్నాడని బిసి ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్ వన్ మ్యాన్ షో ఇంకా లేనట్లేనా?
సినిమాల్లో పవన్ వన్ మ్యాన్ షో ఉంటుంది గాని...రాజకీయాల్లో మాత్రం వన్ మ్యాన్ షో ఉండటం లేదు..పూర్తిగా ఆయన ఎవరోకరికి సపోర్ట్ గా ఉంటున్నారే తప్ప..ఆయనకంటూ సొంతమైన బలం ఎక్కువ కనిపించడం లేదు....
Telangana - తెలంగాణ
ఫార్మా స్కాం చేసిన వ్యక్తికి రాజ్య సభ సీటు ఇచ్చింది టీఆర్ఎస్: జగ్గారెడ్డి
టీఆర్ఎస్ రాజ్యసభ సీట్ల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. డబ్బులు ఉన్న వారికి మాత్రమే రాజ్యసభ స్థానాలు కేటాయించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాజ్యసభ స్థానాలను వేలం వేసి మరీ అమ్ముకున్నారని విమర్శలు...