మోడీ పాలనలో బాంబుల మోతలు లేవు: ఈటల

-

బస్తీల్లో నివసిస్తున్న ఓటర్ల ఓటు వేయకపోతే చచ్చిపోయినట్లే అని భావించి లైన్ లో నిలబడి ఓటు వేస్తారని బంగ్లాలో ఉన్న వాళ్ళవి విశ్వాసం ఈ ప్రజాస్వామ్యం ఇంకా పొందినట్లు అనిపిస్తుంది అని మల్కాజ్గిరి బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. కాలనీ వాసులు సంపూర్ణంగా ఓటు హక్కుని వినియోగించుకుని ఓటు వేయాలని ఈ విధంగా స్పందించారు.

మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కంటోన్మెంట్ అసెంబ్లీ పరిధిలో వెస్ట్ మారేడుపల్లి నెహ్రూ నగర్ పార్కు వద్ద వివిధ కాలనీ వాళ్లతో రాజేందర్ సమావేశం అయ్యారు ఓటు హక్కు ని అందరూ వినియోగించుకోవాలని అన్నారు. ప్రధానిగా మూడోసారి మోడీని గెలిపిస్తేనే దేశం సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నారని అన్నారు లుంబిని సాయిబాబా టెంపుల్ బాంబులు మోతలు లేవని రామ మందిరం కట్టి భారత సంస్కృతి సంప్రదాయాలు కాపాడారు మోడీ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news