ఒకేసారి మొత్తం వడ్డీ జమ

-

తమ ఖాతాదారులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO )శుభవార్త తెలిపింది. 2019 ఇది 20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.5% వడ్డీని ఒకేసారి ఈ నెల చివరి కల్లా ఖాతాల్లో జమ చేయాలని ఉంది. ఇదివరకు ఏ పాయింట్ 15% ఒకసారి మిగతా జీరో పాయింట్ 25% మరో విడత లో జమ చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పుడు ఈక్విటీ పెట్టుబడి నుంచి ఎక్కువ రిటర్న్స్ రావడంతో ఒకేసారి డిపాజిట్ చేయాలని EPFO నిర్ణయించింది.

ఈ ప్రతిపాదనలకు కొద్ది రోజుల క్రితం ఆర్థిక శాఖ అంగీకారం తెలిపింది.దీంతో వడ్డీ మొత్తాన్ని త్వరలో ఉద్యోగులకు ఖాతాల్లో జమ చేయనుంది.మొదట ఈ అంశంపై ఆర్థిక శాఖ కొన్ని సందేహాలు వ్యక్తం చేయగా ఆ సందేహాలు తీరిన తర్వాత ఆమోదం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news