గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి.. 242 మంది ప్రయాణికులు కూడా !

-

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని కన్నీటి పర్యాంతం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతేకాదు ఈ విమాన ప్రమాద ఘటనలో 242 మంది మరణించడం బాధాకరం. విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మృతి చెందారు.

Initial reports suggest 110 dead in Air India crash
Former Gujarat Chief Minister Vijay Rupani passes away

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని మరణించినట్టు నిర్ధారించారు అధికారులు. ఇక ఈ విమాన ప్రమాద ఘటనపై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఈ ఘటనకు గల ప్రధాన కారణం పాకిస్తాన్ ఉగ్రవాదులు అని అనుమానాలు వస్తున్నాయి. ఈ సంఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news