బ్రేకింగ్: ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

-

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసారు. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ బారిన పడి ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ తుది శ్వాస విడిచారు. నిన్నటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది అని ఆర్మీ ఆస్పత్రి నేటి ఉదయం ప్రకటించిన సంగతి విదితమే. ఈ నెల 5 న ఆయన కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

pranab

కరోనా సమయంలోనే ఆయనకు శస్త్ర చికిత్స కూడా చేసారు. చికిత్స చేస్తున్న సమయంలోనే ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి కోమాలోనే ఉన్నారు. 1935 డిసెంబర్ 11 న ఆయన జన్మించారు. ఆయనను ముద్దుగా దాదా అనిపిలుస్తూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version