గణేష్ నిమజ్జనంలో అపశృతి..జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల మృతి

-

గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందింది.
జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులపైకి దూసుకెళ్లింది ట్రక్కు. అక్కడికక్కడే కార్మికురాలు రేణుక మృతి చెందింది. దీంతో ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

GHMC sanitation workers die due to irregularities in Ganesh immersion
GHMC sanitation workers die due to irregularities in Ganesh immersion

ఇక అటు హుస్సేన్ సాగర్ కి భారీగా గణనాథులు..చేరుకుంటున్నాయి. 40 క్రేన్ల ద్వారా విగ్రహాల నిమజ్జనం
కొనసాగుతోంది. తెల్లవారుజామున నాలుగు గంటల తర్వాత నుంచి విగ్రహాల తాకిడి పెరిగింది. ఈ రోజు మధ్యాహ్నం వరకు విగ్రహాల నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. సాయంత్రం సంపూర్ణ చంద్రగ్రహణం కావడంతో మధ్యాహ్నం లోపు విగ్రహాల నిమజ్జనం పూర్తి అయింది.

Read more RELATED
Recommended to you

Latest news