10వ తరగతి విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త

-

10వ తరగతి విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త ని చెప్పింది. ఇక వివరాలు లోకి వెళితే.. కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిషం నిబంధన ని తీసేసారు. పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు 5నిమిషాల గ్రేస్‌ ట్రైం ని ఇచ్చారు. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు కాస్త టెన్షన్‌ లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం ని తీసుకుంది. ఉదయం 9.30 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఇక ఈ పరీక్షల గ్రేస్‌టైమ్‌ లో మార్పులు చేసారు. ఈ కారణంగా విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు పరీక్ష కేంద్రం లోకి అనుమతి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news