IPL 2023 : ఫ్యాన్స్ బిగ్ షాక్..ఐపీఎల్ కు ధోని గుడ్ బై ?

-

 

ఐపీఎల్ 2023 టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఇంకా 6 నెలల సమయం ఉంది. ఈ టోర్నమెంట్ లో వేర్వేరు ఫ్రాంచైజీల ప్లేయర్లు అందరూ తమ దేశం తరఫున క్రికెట్ ఆడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే.. ఫ్యాన్స్ బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ కు ధోని గుడ్ బై చెప్పనున్నాడట.

ఐపీఎల్ కింగ్ ధోనీని వచ్చే ఏడాది నుంచి ఆ క్రికెట్ సమరంలో చూడలేమని తెలుస్తోంది. చెన్నైకి ఎన్నో విజయాలు, 4 టైటిల్స్ అందించిన ధోని, ఐపిఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది అతడు ఐపిఎల్ నుంచి తప్పుకుంటాడని ప్రముఖ సైట్ టెలిగ్రాఫ్ పేర్కొంది. ధోని అనుభవాన్ని టీమిండియా కోసం వాడుకోవాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలిపింది. ఐసీసీ టోర్నమెంట్ లలో ప్లేయర్లు భయం లేని క్రికెట్ ఆడేందుకు ధోని సేవలు వినియోగించుకోనుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version