తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..గృహజ్యోతి పథకానికి మరో అవకాశం

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఉచిత కరెంటు కోసం తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకానికి మరో అవకాశం కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు.

Deputy Chief Minister Batti Batti Vikramarka has directed the officials to give another chance to those who are eligible for the Grilahakshmi Scheme but could not apply earlier

గృహలక్ష్మి పథకానికి అర్హులై ఉండి గతంలో దరఖాస్తు చేసుకోలేని వారికి మరొక అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క. తాజాగా ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు బట్టి విక్రమార్క. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ జెన్కో ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్లలో ఏర్పడ సాంకేతిక సమస్యలను పరిష్కరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలపాటు కరెంటు ఇవ్వాలని ఆదేశించారు బట్టి విక్రమార్క. కరెంటు కోతలు ఎక్కడ ఉండకూడదని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news