Bhatti Vikramarka

ఖమ్మం కాంగ్రెస్‌లో కల్లోలం..గెలిచే చోట రచ్చ.!

ఖమ్మం కాంగ్రెస్ గరంగరంగా ఉంది. కాంగ్రెస్ కచ్చితంగా ఆధిక్యం సాధించే జిల్లా ఖమ్మం. కానీ అక్కడ వర్గ విభేదాలు అధిష్టానాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రెండు వర్గాలు అయితే మాట్లాడి రాజీ చేయవచ్చు, కానీ ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...

తెలంగాణాలో కేసీఆర్ కు “బై … బై”: భట్టి విక్రమార్క

తెలంగాణాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న BRS ను ఓడించడానికి విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. గత రెండు ఎన్నికలలో వరుసగా గెలిచి అధికారంలో ఉన్న కేసీఆర్ కు మరోసారి అదృష్టం కలిసి వస్తుందా లేదా అన్నది ఎన్నికలు ముగిసే వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా తాజాగా సి ఎల్ పి నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణాలో...

బేషరతుగా పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం : భట్టి

తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగే 199 అభ్యర్థులకు గానూ 155 మంది అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించింది. దీంతో.. టికెట్‌ ఆశపడి భంగపడ్డ నేతలు పక్క చూపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు పార్టీ వీడుతున్నారు. అయితే.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీలోకి వస్తే...

ధరణి నీ మారుస్తాం.. అప్ గ్రేడ్ చేస్తాం : భట్టి

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో టీకాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. టి.కాంగ్రెస్‌ ప్రతిపాదనలను తిరస్కరించిన ఖర్గే తిరస్కరించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకొని..ఆచరణ సాధ్యమయ్యే హామీలు ఇవ్వాలని ఖర్గే టీకాంగ్రెస్ నేతలు సూచించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి విజయం...

‘టికెట్’ ఫీజు..రేవంత్ మెలిక..పోటీ తగ్గుతుందా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చే విషయంలో కొత్త పంథాలో ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ప్రతి సారి సీనియర్ నేతలు రికమండేషన్ చేయడం..అధిష్టానం సీట్లు ప్రకటిస్తూ వచ్చేది. సీట్లు దక్కని వారు లొల్లి లొల్లి చేసేవారు. దీని వల్ల పార్టీకి నష్టం జరిగేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త రూట్ లోకి వచ్చింది. సీటు...

కేసీఆర్‌కు ఆ ఆలోచన తప్ప ప్రజా సమస్యలు పట్టింపు లేదు : భట్టి

తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టించారు. వారం పది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియడంతో వరదలు పొటెత్తాయి. దీంవాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే.. భద్రాచలం వద్ద గోదావరి వరద దుస్థితికి మంత్రి అజయ్ అశ్రద్ద నిర్లక్ష్యం కారణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి వరదలపై మంత్రి...

నేడు భద్రాచలానికి భట్టి విక్రమార్క..వరద ప్రాంతాల్లో పర్యటన

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేడు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. భద్రాచలంలో పర్యటించి నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటిమట్టం 54.30 అడుగులకు చేరుకుంది. 14,92,708 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు... 5 పునరావాస కేంద్రాలను...

కాంగ్రెస్ అభివృద్ది పై BRS కు సెల్ఫి ఛాలెంజ్… !

తెలంగాణ రాష్ట్రాన్ని గత ఎనిమిది సంవత్సరాల ముందు వరకు కాంగ్రెస్ చాలా కాలం పరిపాలించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్ నేతృత్వంలో BRS అధికారంలో ఉంది, BRS తెలంగాణలో చేసిన అభివృద్ధి ఏమిటి అంటూ కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేసీఆర్ ను ప్రశ్నించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ సెల్ఫీ ఉద్యమానికి శ్రీకారం...

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తున్నాయి : భట్టి

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌ లోని పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీభవన్‌లో అసంఘటిత కార్మిక, ఉద్యోగులతో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కార్మికుల అవసరాలను పట్టించుకోకుండా కేంద్ర రాష్ట్ర...

ధరణి పోర్టల్ తెలంగాణ మహమ్మారిగా తయారైంది – భట్టి విక్రమార్క

ధరణి పోర్టల్ తెలంగాణ మహమ్మారిగా తయారైందని మండిపడ్డారు భట్టి విక్రమార్క. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 1440 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం మధ్యాహ్నం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి అమరవీరులకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాదయాత్రకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు....
- Advertisement -

Latest News

హైదరాబాద్ భూములపై ముదుపర్ల కన్ను… ధర ఎంతైనా “సై” !

తెలంగాణ రాజధాని హైదరాబాద్ అన్ని రకాలుగా ఎంత అనువైనది అన్నది తెలిసిందే. చుట్టుపక్కల చిన్న చిన్న పట్టణాలలో నివసించే వారు కానీ, లేదా పల్లెటూరులో నివసించే...
- Advertisement -

చంద్రబాబును విచారణ చేయనున్న ధనుంజయ అండ్ టీం !

ఈ రోజు హై కోర్ట్ ఇచ్చిన తీర్పుతో చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. చంద్రబాబు తరపున లాయర్లు వేసిన క్వాష్ పిటీషన్ ను కొట్టి వేసింది. అంతే కాకుండా చంద్రబాబును...

మీ భాగస్వామితో దిగిన ఫోటోలను తరచూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారా..?

జనాలకు సోషల్‌ మీడియా పిచ్చి బాగా పెరిగిపోయింది. ఒక స్టేజ్‌లో ఇది వ్యామోహంలా తయారైంది. ఏం చేసినా, ఏం తిన్నా, ఏం వేసుకున్నా, ఎక్కడికి వెళ్లినా సోషల్‌ మీడియాలో పెట్టేస్తున్నారు. పిల్లల ఫోటోలు,...

చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు.. రాజమండ్రి సీజేలో ఊచలు లెక్కబెడుతున్నాడు : వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు

చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి సీజే లో ఊచలు లెక్కపెడుతున్నారంటూ సెటైర్లు వేశారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబు. అసెంబ్లీలో స్కిల్ స్కామ్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన...

చంద్రబాబు అవినీతి చేశారని హై కోర్ట్ చెప్పలేదు: అచ్చెన్నాయుడు

స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు కు ఈ రోజు హై కోర్ట్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరపున లాయర్లు వేసిన క్వాష్ పిటీషన్ ను హై...