అయోధ్యను ఇప్పటివరకు ఎంతమంది భక్తులు సందర్శించారంటే ?

-

జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి అయోధ్య రామమందిరాన్ని 1.5కోట్ల సందర్శించారని రామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది. ప్రతి రోజు సుమారు లక్షమందికి పైగా భక్తులు బాలరాముడిని దర్శించుకున్నట్టు తెలిపింది. కాగా, ఉత్తరప్రదేశ్లోని అయోధ్య లో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

 

జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు అయినారు. అంతే కాకుండా ఈ కార్యక్రమానికి దేశములోని సినీ, రాజకీయ ప్రముఖులే కాకుండా అంతర్జాతీయ ప్రముఖులు కూడా హాజరు అయిన విషయం తెలిసిందే. ఇక బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగినప్పటి నుంచి దేశ నలుమూలల నుంచి శ్రీరాముని ని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news