T20 WC : వెస్టిండీస్‌పై టీమిండియా గ్రాండ్‌ విక్టరీ

-

మహిళల టీ 20 ప్రపంచకప్‌ లో టీమిండియా మరో విజయం నమోదు చేసింది. బుధవారం గ్రూప్‌ బీ లో వెస్టీండీస్‌ తో జరిగిన మ్యాచ్‌ లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్‌ విక్టరీ కొట్టింది.

119 పరుగుల లక్ష్యంతో… బరిలోకి దిగిన టీమిండియా మరో 11 బంతులు మిగిలి ఉండగానే, టార్గెట్‌ ను అందుకుంది. రిచా ఘోష్‌ 33 నాటౌట్‌, కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో టీమిండియా మహిళల జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసుకోగా, విండీస్‌ కు ఇది రెండో పరాజయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version